Telugu » Latest News
తెలంగాణ రాజధాని హైదరాబాద్తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. నెల రోజుల వ్యవధిలో అదానీ సగానికి పైగా ఆస్తులు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు అని సజ్జల అన్నారు. పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలన్నారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిర
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల
నిరుద్యోగ భృతి అంశంపై ఆయన లేఖాస్త్రం సంధించారు. నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేఖలో కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా నిరుద్యోగులకు కాస్త ఊరట దక్కుతుందన్నారు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇచ్చేశాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి తారక్ తన కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తున్న మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్
తమిళనాడులో ఉన్న బిహార్ వలస కార్మికుల మీద తీవ్ర దాడులు జరుగుతున్నాయని కశ్యప్ వీడియో చేసి తన యూట్యూబ్ చానప్లో అప్లోడ్ చేశాడు. ఇది అటు బిహార్ రాష్ట్రాన్ని ఇటు తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద దర్యాప
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ మూవీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచి అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. పూర్వజన్మ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చ
ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది
టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిందితురాలు రేణుక తల్లి, అన్న బీఆర్ఎస్ నాయకులు అని ఆయన ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీకి బీజేపీతో సంబంధం ఏంట