Telugu » Latest News
ఖలిస్తానీ సానుభూతి పరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడని, అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పంజాబ్తోపాటు పొరుగున ఉన్న హిమాచల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో నాని అండ్ టీం ప్రమోషన్స్ భాగంగా ఆయా భాషల్లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ మీడియాత
వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్ పై టాలీవుడ్ లో పూర్తి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని లేడీ మెగాస్టార్ విజయశాంతి కూడా స్పందించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులను మీడియా ప్రశ్నించగా ప్రత్యేక సీపీ (ఎల్వో) ఎస్పీ హూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జ
కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ తగాదాలు ఇక్కడ బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. గత ఎ
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్లు ఐటీ దగ్గజం విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టీమ్ లీడర్, టీమ్ మేనేజర్ కూడా తొలగించబడినట్లు తెలిపింది. అయితే, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఉద్యోగుల త
అస్సాం రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో గందరగోళం జరిగింది. ఇటీవల జరిగిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో విజేతలకు ప్రభుత్వం చెక్కులు బహుమతిగా ఇచ్చింది. ఈ చెక్కులను డిపాజిట్ చేయడానికి వెళ్లిన విజేతలకు చేదు అనుభవం ఎదురైంది.
తొలి మ్యాచులో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. నేటి మ్యాచులో అతడిని తీసుకుంటారా? లేదా వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచులో శార్దూల్ ఠాకూర్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని బనారస్ నివాసి వైష్ణవికి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ గ్రామంకు చెందిన రవితో వివాహం నిశ్చయమైంది. రవి తన పెళ్లి బృందంతో ఊరేగింపుగా వచ్చి బనారస్ కోర్టులో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పగింతల కార్యక్రమం పూర్తయిన అనంతరం