Telugu » Latest News
దేశంలో వంద మందిలో 67 మంది ఇంటర్నెట్ వాడుతున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రెండో స్థానంలో నిలవగా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య తక్కువగానే ఉంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'ధమ్కీ'. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం, దర్శకుడు కూడా తానే కావడంతో.. ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే..
సాక్షాత్తూ అసెంబ్లీ సభలోనే టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేశారు. అంతేకాదు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దూకుడుగా వ్యవహరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మ
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజి
ఆస్కార్ వేడుకలకు కూడా రాజమౌళి అండ్ టీం ఫ్యామిలీలతో కలిసి చాలా మంది వెళ్లారు. అయితే అంతమంది వెళ్ళడానికి రాజమౌళి 20 లక్షలు ఖర్చు చేశారని టాక్ వినిపిస్తుంది. సాధారణంగా ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్ళతో పాటు............
ఎన్టీఆర్ 30 సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేసే అవకాశం రావాలని రోజూ దేవుడ్ని కోరుకునేదాన్ని. ఆయనతో పనిచేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. ఫైనల్ గా...................
కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైందా..? గత ఏడాది ప్రారంభం వరకు దేశాన్ని భయపెట్టిన కోవిడ్ మహమ్మారి.. ఆ తరువాత కొంచెం తగ్గుముఖం పట్టింది. గతేడాది చివరి నాటికి రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య వందకు దిగువకు పడిపోయాయి.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. 10 సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
భారత్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. నిన్న భారత్ కేవలం 117 పరుగులకే ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలిచింది. నిన్న