Telugu » Latest News
Airtel 5G Plus Plans : Airtel 5G ప్లస్ నెట్వర్క్ కవరేజ్ ఏరియాలోని (Airtel) యూజర్లందరూ 5Gని ఉచితంగా ఉపయోగించవచ్చు. ఎయిర్టెల్ వినియోగదారులు 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్ తప్పక కలిగి ఉండాలి.
యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'అథర్వ'. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ టీం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
అమృత్పాల్ సింగ్ స్థావరం నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి అతడికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల పంజాబ్లో చెలరేగిన అల్లర్లలో కూడ
జోష్ సినిమాతో అక్కినేని నాగచైతన్యతో పాటు సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తిక నాయర్ కూడా వెండితెరకు పరిచమైంది. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ వైపు పయనం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే..
తారకరత్న (Taraka Ratna) మరణ తరువాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి (Alekhya reddy) సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సొంత వాళ్ళే నీ మనసు బాధ పెట్టారు అంటూ..
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్త
దర్శకుడు క్రిష్ణవంశీ గతకొద్ది కాలంగా తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. దీంతో ఆయన డైరెక్టర్గా సినిమాలు చేయడం ఇక ఆపేయాలని చాలా మంది విమర్శలు చేశారు. అయితే కృష్ణవంశీలోని క్రియేటివిటీ ఏమా
బెంగళూరులో 21 ఆటో యూనియన్లకు చెందిన 2.10 లక్షల మంది ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి సీఎం బసవరాజు బొమ్మై ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్స్ ఆదర్శ్ యూనియన్ అధ్యక్షుడు మంజునాథ్ చెప్పాడ
Honda Shine Hero HF Deluxe : ప్రముఖ హోండా మోటార్సైకిల్ (Honda Motor Cycle), స్కూటర్ ఇండియా (Scooter India) మొదటి 100cc మోటార్సైకిల్, హోండా షైన్ 100 (Honda Shine 100)ని లాంచ్ చేసింది.
TSPSC పేపర్ లీకేజీ కేసు నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్ లో కిలక అంశాలు పేర్కొన్నారు. తన భర్తను మార్చి11వ తేదీన పోలీసులు ఆరెస్ట్ చేశారు కానీ, మార్చి14వ తేదీన పోలీసులు రీమాండ్