Telugu » Latest News
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటుండగా.. మరికొందరు 8వ తేదీన హోలీ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హోలీ తేదీపై స్పష్టత లేకపోవటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్తో హల్చల్ చేస్తున్నారు.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు 'వెంకటేష్ మహా'. కాగా ఈ దర్శకుడు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా.. సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ పై సంచలన కామె
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.
దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా కుకునూర్ పల్లి వద్ద భారీ పైపులైన్ను పక్కకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను బంద్ చేయటం జరుగుతుందని అధికారులు తె
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో హసన్, నిహారికను పోలీసులు రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకు తరలించగా నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించారు.
టీమిండియా క్రికెటర్ హార్ధిక పాండ్యా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ఫ్లాంట్ ఫాం ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా ఘనత సాధించాడు.
స్పై ఏజెన్సీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్. చాలా రోజుల నుంచి తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ సొంతంగా భారీ స్థాయిలో నిర్మిస్తుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ. భారత దేశం తరహాలోనే ఇతర దేశాల్లో హోలీ సంబురాలు జ
సోమవారం ఎన్టీఆర్ అమెరికాకు బయలుదేరాడు. తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయినట్టు కాలిఫోర్నియా నుంచి ఓ ఫొటో తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు...................
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన రాతన గ్రామ ప్రజలు, రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశ