Telugu » Latest News
సోమవారం ఎన్టీఆర్ అమెరికాకు బయలుదేరాడు. తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయినట్టు కాలిఫోర్నియా నుంచి ఓ ఫొటో తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు...................
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన రాతన గ్రామ ప్రజలు, రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశ
సోమవారం (మార్చ్ 6) నాడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో NTR 30 టీం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో తెలుగు జాన్వీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సోమవారం సా
తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సర్కార్ పై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో 2021 జూన్ లో ఆర్య నటించిన సార్పట్ట పరంబరై సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజయింది. అప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ పా రంజిత్ కి, ఆర్యకి ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది..................
ఆర్ఎస్ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు.
సమంత మెయిన్ లీడ్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ఉమెన్స్ డే రోజు రీ రిలీజ్ కానుంది. ఓ కొరియన్ సినిమా నుంచి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత తన పర్ఫార్మెన్స్ తో.................
తాజాగా కృతి శెట్టి మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం (మార్చ్ 6)న శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో శర్వానంద్ 35వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రకటించి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలిపారు చిత్రయూనిట్. కృతి ఆ పోస్టర్
హరిహరకృష్ణ, నవీన్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. మంచి స్నేహితులు కూడా. దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్ అనే స్థాయిలో ఇద్దరూ తిరిగారు. ప్రేమ దేశంలో అబ్బాస్, వినీత్ ను మరిపించారు. ఒకే అమ్మాయితో లవ్ లో పడ్డారు. ఆ సినిమాలో హీరోలు ఒకే అమ్మా
రోజుకో డ్రామా.. పూటకో ట్విస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ట్రయాంగిల్ మర్డర్ కేసు అనూహ్య మలుపు తీసుకుంది. పది రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఎలాంటి స్పష్టత ఇవ్వని నిందితుడు హరిహరకృష్ణ.. ఎట్టకేలకు నోరు విప్పాడు. తన ప్రియురాలు నిహారిక కోసమే