Telugu » Latest News
కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా మొత్తం చాలా వరకు సౌత్ యాక్టర్స్ తోనే నింపేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెంకటేష్ పూజాకి అన్నయ్య క్యారెక్టర్ లో ఫుల్ లెంగ్త్ నటిస్తున్నాడు. జగపతి బాబు విలన్ గా నటిస్తు
వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డుల పురస్కారాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాగే ఆ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన వారు ఎవరో తెలుసుకోడానికి ఎంతో ఆసక్తిని కూడా కనబరుస్తారు. అయితే భారతదేశంలో ఈసారి ఆ ఆసక్తి మరి కొంచెం ఎక్కువుగా ఉంది. అందుకు కా
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో పాటు సముద్రఖనితో వినోదయ సిత్తమ్ రీమేక్ సినిమా షూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతున్నాయి. సముద్రఖనికి............
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి తీహార్ జైలుకు వెళ్లిన విషయం విధితమే. ఢిల్లీ కోర్టు సిసోడియాకు మార్చి 20వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
మణిపూర్ మణిపూస.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా రెండోసారి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డ్ను గెలుచుకున్నారు. వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ అవార్డు గెలుచుకున్న మొదటి అథ్లెట్ గా మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు.
తాజాగా భోళా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటేనే చాలా మార్పులు చేసినట్టు తెలిసిపోతుంది. అయితే ఈ ట్రైలర్ పై బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసినా సౌత్ ప్రేక్షకులు మాత్రం సినిమా కథ అంతా మార్చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది.
ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా రష్మిక మందన్న ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటూ నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. సెలెబ్రెటీస్ కూడా ఈ అమ్మడికి ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బాలకృష్ణ..
తాజాగా తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో రణబీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సుదీర్ఘ విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. రాహా పుట్టినప్పటినుంచి సరిగ్గా తనకు టైం కేటాయించట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా..................
తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తో మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి.