Telugu » Latest News
బీఆర్ఎస్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేేశారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. హత్యలు పెరిగి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పటించుకోకపోవటమే కాదు మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవటంలేదంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్, పెళ్లి తరువాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పట
Steve Smith Captaincy: భారత్తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ కొనసాగనున్నాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడ
తాజాగా శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. అక్కడి పిల్లలతో ఆనందంగా గడిపిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.................
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త
క్యారెట్ను క్లారినెట్గా మార్చేసి సంగీతాన్ని పలికించిన కళాకారుడు.. అద్భుతమంటూ ఆనంద్ మహీంద్రా కితాబిచ్చారు.
రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ శాసన మండలిలో మార్చి చివరి వారంలో ఖాళీ కానున్న పలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.