Telugu » Latest News
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారని, కానీ ఆయన పేరునుకూడా బీజేపీ వాడుకుంటోందని థాక్రే విమర్శించారు. సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా బీజేపీ దొంగిలించిందని అన్నారు. శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పే
తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్కు రాసిచ్చాడు 80 ఏళ్ల రైతు..నా పిల్లలకు నా ఆస్తిపై ఎటువంటి హక్కులేదని తేల్చి చెప్పిన రైతు.
‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’ విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పాట్నాలోని రబ్రీ దేవి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆమె తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అసెంబ్లీకి వెళ్లిపోయిన కొద్ది సేపటికే అధికారులు వారి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. కొంగరకలాన్లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పా
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందిన విషయం విధితమే. అయితే, ఈ వార్తలు ఫేక్ అంటూ తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని ,
ఆదివారం ఉదయం గ్రామంలోని ఒక వ్యక్తి ఈ పులి పిల్లలను చూశాడు. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు. పెద్దగుమ్మడాపురం చేరుకున్న అటవీ అధికారులు పులి పిల్లలను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ పిల్లల తల్లి కనిపించకపోవడం ఆందోళన కలిగిస
భారతీయ రైల్వే మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టిన మన రైల్వే.. అంతకుమించిన వేగంతో త్వరలో అల్యూమినియం రైళ్లను ప్రవేశపెట్టనుంది. స్విస్, ప్రాన్స్ దేశాలకు చెందిన సంస్థలు అల్యూమిన
ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందో
టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. లైఫ్ యాంథాలజీగా వచ్చిన ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా డైరెక్ట్ చేశాడు. తాజాగా ఈ దర్శకుడు ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంట
చెరకు సుధాకర్పై పీడీయాక్ట్ పెడితే నేనే కోట్లాడానని గుర్తుచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని అన్నారు. మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే అలా చెప్పానని, ఈ విషయంలో అన్యదా భావిం