Telugu » Latest News
దీనిలోని అదనపు చక్కెరలు కేలరీలు పెరిగేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులకు తండైని తాగడం అంతమంచిదికాదు. తండైలో ఉపయోగించే కొవ్వు పాలు బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు అంతమంచిదికాద
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు 67 ఏళ్ల బిల్గేట్స్ తాత అయ్యారు. గేట్స్ కుమార్తె జెన్నిఫర్ గేట్స్, నయెల్ నాజర్ దంపతులు మొదటిసారిగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్-K'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా పాల్గొన్నారు. మూవీలోని కీలకమైన యాక్షన్ పార్ట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరి
తాజాగా కాజల్ నటించిన ఘోస్టీ అనే తమిళ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. కాజల్, యోగిబాబు ముఖ్య పాత్రలో, కాజల్ పోలీసాఫీసర్ గా నటించిన ఘోస్టీ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. కామెడీ కథాంశంతో..............
పావురాలకు ఆహారం అందిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని టీఎంసీ ముద్రించిన పోస్టర్లలో ప్రచురించింది. ముంబై, పూణెలలో పావురం సంబంధిత హైపర్సెన్సిటివ్ న్యూమోనియా పెరుగుతోందని, ఇప్పటికే ఊపిరితుత్తుల వ్యాధితో బాధపడుతున్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకా
బాహుబలి 2 హిందీ బెల్ట్ లో 510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ ఉన్న సినిమాగా ఇన్ని రోజులు రికార్డ్ మెయింటైన్ చేసింది. తాజాగా పఠాన్ సినిమా 511 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అయిదేళ్ల తర్వాత
రావణాసుర టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో................
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' సాంగ్ తో ఆస్కార్ బరిలో కూడా ఈ చిత్రం స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఆస్కార్ క్యాంపెన్ నిర్వహిస్తూ గత కొంత కాలంగా అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రా
ప్రయాగ్రాజ్లోని ఉమేష్ పాల్ హత్య కేసులో పోలీసుల వేట కొనసాగుతోంది. ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన మరో షూటర్ విజయ్ అలియాస్ ఉస్మాన్ ను పోలీసులు సోమవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్యకేసుకు సంబంధించి తాజాగా పోలీసులు జరిపిన ఎ
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు అయింది. నికోబార్ దీవుల రీజియన్ లో సోమవారం ఉదయం 5 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.