Telugu » Latest News
Motorola Moto G Stylus (2023) : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి సరికొత్త మోటో స్మార్ట్ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ లాంచ్కు సంబంధించి వివరాలు గీక్బెంచ్ (Geekbench) లిస్టింగ్లో రివీల్ అయ్యాయి.
విదేశాల్లో ఎవరూ భారత్ పరువు తీయడం లేదు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోనే ఉన్నారు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశ పరువు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ఈ దేశం కోసం ఎంతో చేసిన అందరి తల్లు
iPhone 13 Holi Offer : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్కార్ట్ అదిరే ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 13 డీల్ అందుబాటులో ఉంది. హోలీ సందర్భంగా ఫ్లిప్కార్ట్ (Flipkart) స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్త
Slow Internet Fix : మీ ఇంట్లో ఇంటర్నెట్ స్లో అయిందా? అందుకు చాలా కారణాలు ఉంటాయి. మీరు వైఫై రూటర్ ద్వారా ఇంటర్నెట్ వాడుతుంటే మాత్రం ఓసారి ఆలోచించాల్సిందే. వైఫై కనెక్షన్ ద్వారా వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్టవిటీని పొందవచ్చు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మృతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నే
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది. సోమవారం 14 ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు.
ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ సోనీ లివ్ తెలుగులో ఇటీవల మొదలైన కొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’. తాజాగా నాలుగో ఎపిసోడ్ గెస్ట్ లుగా ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు వచ్చారు. వీరిద్దరూ మంచి మిత్రులు అని అందర
మార్చి 3న ఉదయం 8.30 గంటలకు కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శాస్త్రి పార్క్లోని ప్రభుత్వ పాఠశాల గేటు పైన బ్యానర్ ఏర్పాటు చేశారు. మొదట, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసి బయటికి తీసుకొచ్చి దాని మీద ఎక్కి గేటుపై 'ఐ లవ్ మనీష్ సిసోడియా' అని పోస్ట
ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. లతీఫ్ ఖాన్ పఠాన్ - బెలగావి నార్త్, దుర్గప్ప బిజావాడ్ - హుబ్ల