Telugu » Latest News
Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త ప్రీమియం మోడల్ Xiaomi 13 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో Xiaomi 13 Pro లాంచ్ అయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పునరుజ్జీవనం పోసుకుంటుందని, "తుక్డే-తుక్డే గ్యాంగ్" సభ్యులు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. చైనాను ‘అగ్రరాజ్యం’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై
కేవైసీ అప్డేట్, పాన్ కార్డ్ అప్డేట్, ఆధార్ అప్డేట్, ఫ్రీ గిఫ్టులు అంటూ వచ్చే లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలియకుండా అలాంటి లింక్స్పై క్లిక్ చేశారో.. యూజర్ల అకౌంట్స్లోని డబ్బంతా మాయం కావడం ఖాయం. తాజాగా ముంబైలో 40 మంది బ్యాంక్ క
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరే
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆద
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషీ'. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా దర్శకుడు శివ నిర్వాణ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీకి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న పరిచయం అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా పరిచయం అవ్వబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండ
గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్ర సర్కారుని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర సర్కారు వివక్ష చూపిందని ఆరోపించారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో సీఎం కేసీ