Telugu » Latest News
తెలుగుదేశం స్థాపించకముందు తెలంగాణ ప్రజలు జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరు ఎవరికి అన్నం పెడుతున్నారంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను విమర్శిస్తున్న చెరుకు సుధాకర్ ను హత్య చేసేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారంటూ ఫోన్ చేసి బెదిరించారు. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫో
ఒక విమానం టాయిలెట్లో దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు.
టాలీవుడ్ లో అందరూ మెచ్చిన స్టార్ కపుల్ అంటే.. అది అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతారు అని ఎవరు అనుకోలేదు. 2017 లో పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత.. 2021 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వార్త మీడియాలో హాట్ టాపికే. తాజాగా టాలీవుడ్
బ్రాండ్ మరిన్ని బ్రిక్ అండ్ మోర్టార్ టచ్పాయింట్లను ప్రారంభించడం ద్వారా సమగ్రమైన అనుభవాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకుంది. అసుస్ 2021లో తమ అసుస్ ఈ–షాప్ ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 200 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు ఉ
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88 వేల రూపాయలను జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.
ల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబ
పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ లోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ తీవ్
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిట
తమ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్ను ఉద్యోగంలోంచి తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడిని కూడా తొలగించిందిదీంతో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ను ఇలా తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రెగ్ ‘జూమ్’ సంస్థ