Telugu » Latest News
ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ ధరలు 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో ఎక్స్ప్రెస్ వేలు, జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై అధిక భారం పడనుంది. టోల్ ట్యాక్స్ పె
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రీతి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది. విచారణ నివేదికలతో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్ ఓడీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగ
అప్పుడెప్పుడో డిగ్రీ పూర్తి చేసి వచ్చి, ఇక ఇటే ఉన్నారట. అనంతరం రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయి.. ఇంకేదీ పట్టించుకోలేనంతగా పరిస్థితులు మారిపోయాయట. వాస్తవానికి తనకు ఇన్నేళ్లు ఈ విషయం గుర్తుకు కూడా లేదని ఆయన అంటున్నారు.
నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ
మాస్ మహారాజ్ స్పీడ్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ గుర్తుకు వస్తున్నాడు. ఇటీవలే రావణాసుర షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ కి కూడా ఎండ్ కార్డు వేయడానికి సిద్దమయ్యాడు.
డాక్టర్ ప్రీతి మృతి కేసులో మట్టెవాడ పోలీసులకుత మరో కీలక ఆధారం లభ్యం అయింది. ప్రీతి లాస్ట్ ఫోన్ కాల్ పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్న దర్యాప్తు బృందం అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఓ జూనియర్ డాక్టర్ ఇచ్చిన సమాచారంతో కస్టడీలో న
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేన
నాగ్పూర్లో కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు ని
మేము త్రిపుర మూలవాసులం. మా హక్కులను విస్మరించి మీరు త్రిపురను పాలించగలరని మీరు అనుకుంటే, మీరు సమస్యను ఎదుర్కొంటారు. త్రిపురలోని మూలవాసుల రాజ్యాంగ హక్కుల కోసం తిప్రా మోత ఏర్పడింది. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న మట్టి కుమారులం మేము. త్రిప
రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న రెండో చిత్రం 'RC15'. ఇప్పటికే మొదలైన RC15.. కియారా పెళ్లి మరియు RRR ఆస్కార్ ప్రమోషన్స్ వలన షూటింగ్ కి బ్రేక్ లు పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ సినిమా కొత్త షెడ్యూల్ మరియు రామ్ చరణ్ పై కీ