Telugu » Latest News
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ పై ఎంక్వైరీ కమిటీ రిపోర్టు రెడీ చేసింది. దర్యాప్తు ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిట
తమ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్ను ఉద్యోగంలోంచి తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడిని కూడా తొలగించిందిదీంతో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ను ఇలా తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రెగ్ ‘జూమ్’ సంస్థ
జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా 'బలగం'. కాగా ఈ సినిమా కథ తనది అంటూ, 2011లోనే ఈ కథ రాసుకున్నట్లు.. ప్రముఖ పత్రికలో పని చేస్తున్న గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీం
తాను న్యాయ పోరాటం చేస్తున్న డీఎంకే మంత్రితో అన్నామలై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన.. అన్నామలైని '420 మలై' అంటూ విమర్శించారు. ‘‘420 మలై ద్రవిడ్ మాల్ మంత్రులను మించిన వాడు. బీజేపీకే కాదు తమిళనాడుకు కూడా చాలా ప్రమాదకరం
యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూస
భారత్కు ప్రస్తుతం రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. కొన్ని నెలలుగా రష్యా నుంచి ఇండియా అధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది. దేశానికి అవసరమైన చమురులో మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అది కూడా డిస్కౌంట్ ధరకే చమురు దొరుక
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 పేరుతో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరసుల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింద
గత కొంత కాలంగా రాయలసీమలో మంచు కుటుంబం, భూమా కుటుంబం ఒకటి కాబోతున్నారు అంటూ వినిపిస్తున్న గుసగుసలకు ముగింపు పడింది. ఆ వార్తలు అన్నిటిని నిజం చేస్తూ మంచు వారసుడు మనోజ్, ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక.. మార్చి 3 వి
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ద్రోహం చేశారని పేర్కొన్నారు.