Telugu » Latest News
ఇటీవలే పుష్ప 2 మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాడు అల్లు అర్జున్. తాజాగా బన్నీ ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. నెదర్లాండ్స్ కి చెందిన డీజే, సింగర్ మార్టిన్ గ్యారిక్స్ హైదరాబాద్ లో సన్బర్న్ అనే
తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆడియన్స్ చరణ్ ని తారక్ గురించి అడిగారు. చరణ్ తారక్ గురించి మాట్లాడుతూ.............
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ న్యూ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రలో, యాత్ర అనంతరం కొద్దిరోజుల వరకు రాహుల్ గాంధీ పొడువాటి గడ్డంతో కనిపించాడు. తాజాగా కేంబ్రి
. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చరణ్ మాట్లాడుతూ................
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది.
శుక్రవారం రాత్రి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ ఇంటి గేటు లోపలి కూడా వచ్చేసి వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు. సైఫ్ తన భార్య కరీ
తాజాగా బలగం సినిమా కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకి వచ్చాడు. శనివారం సాయంత్రం గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి.....................
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. దీని ద్వారా ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి కేసులో ఇది ఆస
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన పని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. రాజస్తాన్ లోని నయా గ్రామానికి చెందిన నౌరత్ గుర్జార్(20) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు.. నేషనల్ హైవేపై ఉండే డై
Best 5G Phones in India : కొత్త 5G స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్ మేకర్లు తమ 5G ఫోన్లను దేశవ్యాప్తంగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు.