Telugu » Latest News
. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చరణ్ మాట్లాడుతూ................
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది.
శుక్రవారం రాత్రి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన భార్యతో కలిసి ఓ పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుంటే మీడియా వాళ్ళు, మరికొంతమంది తమ కెమెరాలు పట్టుకొని సైఫ్ ఇంటి గేటు లోపలి కూడా వచ్చేసి వెనక పడ్డారు, ఫోటోలు, వీడియోలు అడిగారు. సైఫ్ తన భార్య కరీ
తాజాగా బలగం సినిమా కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకి వచ్చాడు. శనివారం సాయంత్రం గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి.....................
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. దీని ద్వారా ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి కేసులో ఇది ఆస
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన పని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. రాజస్తాన్ లోని నయా గ్రామానికి చెందిన నౌరత్ గుర్జార్(20) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు.. నేషనల్ హైవేపై ఉండే డై
Best 5G Phones in India : కొత్త 5G స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్ మేకర్లు తమ 5G ఫోన్లను దేశవ్యాప్తంగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు.
తమిళ హీరో ధనుష్ నటించిన బైలింగ్వల్ మూవీ ‘సార్’(తమిళంలో ‘వాతి’) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా, ఓ చక్కటి సందేశంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ధను
గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని కొంత మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్యూ హాస్టల్లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ,
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నా