Telugu » Latest News
గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని కొంత మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్యూ హాస్టల్లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ,
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నా
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పురుడు పోసుకుంటోందా? ఉగాది రోజున టీఆర్ఎస్ ప్రకటన ఉంటుందా? ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలో ఉన్న తెలంగాణవాదులు టీఆర్ఎస్ ఏర్పాటు సన్నాహాల్లో ఉ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా
Thomson Smart TV Sale : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ థామ్సన్ భారతీయ మార్కెట్లోకి కొత్త ఆల్ఫా సిరీస్ స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టింది. మేక్ ఇన్ ఇండియా (Make In India) కింద.. కంపెనీ మార్చి 2023లో అత్యంత సరసమైన థామ్సన్ 40 అంగుళాల స్మార్ట్టీవీని తీసుకొచ్చింది.
ఇలాంటి నిర్మాణం ప్రపంచంలోనే మొదటిదని, ఈ క్రాష్ బ్యారియర్ ఉక్కుకు సరైన ప్రత్నామ్యాయమని, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు. వెదురు క్రాష్ బారియర్ రీసైక్లింగ్ విలువ 50 నుంచి 70 శాతం ఉంటుందని, దీనితో పోల్చుకుంటే ఉక్కు బారియర్ల
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమాన
Flipkart Holi Sale Offer : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వార్షిక హోలీ (Big Bachat Dhamaal Sale) సేల్ మొదలైంది. మార్చి 3 నుంచి మార్చి 5వరకు ఈ హోలీ సేల్ అందుబాటులో ఉంది.
నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రపంచీకరణ ద్వారా వాతావరణంలో, ప్రజా జీవనంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కొవిడ్ లాంటి మహమ్మారి ఆదాయ అసమానతల్ని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. కొన్ని వాదాలు తరిగిపోవడం, కొన్ని పెరిగిపోవడం లాంటివి నెలకొన్నాయని అన్నారు. సోషల్ మీడియా