Telugu » Latest News
ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అవుతున్న వైజాగ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు స్వాగతం చెబుతోంది. దీంతో మరింత కొత్తగా కనిపించేలా నగరాన్ని ముస్తాబు చేశారు అధికారులు. రేపు, ఎల్లుండి(మార్చి 3,4) రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 200 శాతం ఉన్నాయంటూ టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసిన ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని భానాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమశేఖర
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కాప్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు మణిరత్నం. ఇక భారీ క్యాస్టింగ్తో ఈ సినిమాను తెరకెక్కించగా,
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వుల
టీ వర్క్స్ సెంటర్ ప్రారంభోత్సవం
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్కు రెడీ చేసింది. ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రం ‘ఖుషి’ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిస్తోంది. ఇప్పటి
Best Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం 2GB రోజువారీ డేటా ప్లాన్లను అందిస్తోంది. ఇందులో హైస్పీడ్ డేటా, కాలింగ్, SMS బెనిఫిట్స్ ఉన్నాయి. రోజువారీ డేటా లిమిట్ విషయంలో ఇకపై ఆందోళన అక్కర్లేదు.
నాగాలాండ్ నుంచి గతంలో ఒకే ఒక్క మహిళ ఎన్నికల్లో గెలిచారు. అది కూడా లోక్సభ ఎన్నికల్లో. 1977లో జరిగిన ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క లోక్సభ స్థానంలో యూనైటెడ్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మెసె షజియా అనే మహిళ గెలిచారు. అంతే,
టీఎంసీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో సీపీఎంతోనే కాకుండా బీజేపీతోనూ కలిసిందని ఆరోపించారు. దీంతో తమ పార్టీ 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని ప్రకటించారు. సామాన్య ప్రజల మద్దతుతోనే తాము గెలుస్తామని చెప్పుకొచ్చారు. సాగర్దిగ