Telugu » Latest News
టీ వర్క్స్ సెంటర్ ప్రారంభోత్సవం
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్కు రెడీ చేసింది. ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రం ‘ఖుషి’ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిస్తోంది. ఇప్పటి
Best Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం 2GB రోజువారీ డేటా ప్లాన్లను అందిస్తోంది. ఇందులో హైస్పీడ్ డేటా, కాలింగ్, SMS బెనిఫిట్స్ ఉన్నాయి. రోజువారీ డేటా లిమిట్ విషయంలో ఇకపై ఆందోళన అక్కర్లేదు.
నాగాలాండ్ నుంచి గతంలో ఒకే ఒక్క మహిళ ఎన్నికల్లో గెలిచారు. అది కూడా లోక్సభ ఎన్నికల్లో. 1977లో జరిగిన ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క లోక్సభ స్థానంలో యూనైటెడ్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మెసె షజియా అనే మహిళ గెలిచారు. అంతే,
టీఎంసీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో సీపీఎంతోనే కాకుండా బీజేపీతోనూ కలిసిందని ఆరోపించారు. దీంతో తమ పార్టీ 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని ప్రకటించారు. సామాన్య ప్రజల మద్దతుతోనే తాము గెలుస్తామని చెప్పుకొచ్చారు. సాగర్దిగ
టాలీవుడ్లో కమెడియన్ నుండి దర్శకుడిగా ‘బలగం’ మూవీతో మారుతున్నాడు వేణు. సినిమాల్లో, జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వేణు, దర్శకుడిగా ఓ సినిమాను తెరకెక్కించి, ఇప్పుడు ప్రేక్షకుల ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకు
పోటీకి దిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా ఓట్లను సాధించడమే కాకుండా అంతే స్థాయిలో సీట్లను కూడా సాధించింది. 20.1 శాతం ఓట్లతో ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో 11 సీట్లు బీజేపీ నుంచే లాక్కుంది. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకోగా ఈస
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరిలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నివారాలుగా మృత్యువుతో పోర
Honda City 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా సిటీ 2023 భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
"మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకోసం నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతు తెలపాలని ఆ రాష్ట్ర బీజేపీకి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం కాన్రాడ్ సంగ్మా ఫోన్ చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం మద్దతు అడిగార