Telugu » Latest News
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటి
పోలీసుల వాదనను ఆర్మీలోనే పనిచేస్తున్న జై కిషోర్ సింగ్ సోదరుడు నంద్ కిషోర్ తోసిపుచ్చారు. డీఎస్పీ మేడం తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లోగా విగ్రహాన్ని తొలగించాలని చెప్పారని, ఆమెకు డాక్యుమెంట్లు చూపిస్తామని చెప్పినప్పటికీ వినలేదని ఆరోపించారు. ఆ త
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ బ్యాటరీ బాంబులా పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో వృద్ధుడు చనిపోయాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లోని 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్తో తెరకెక్కిస్తూ, అభిమానులకు
ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న
Next iPhone SE 4 Launch : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగండి. ఆపిల్ ఐఫోన్ కొత్త మోడల్ 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. ఆపిల్ iPhone SE 4 ప్రొడక్టును రీబ్రాండెడ్ వెర్షన్ ప్రవేశపెడుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జే
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
Attack On Bairi Naresh : హన్మకొండలో పోలీస్ వాహనంలో ఉండగానే బైరి నరేశ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వాహనంలో బైరి నరేశ్ ను తరలిస్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందా
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండు దశాబ్దాలుగా వెతుకు