Telugu » Latest News
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి చెందానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని హామీ ఇస్తున్నామని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ఏపీ సీఎం జగన్ సవాల్ విసిరారు. 175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే దమ్ముందా? అని చంద్రబాబు, పవన్ లకు సవాల్ చేశారు సీఎం జగన్.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం నార్త్ లో కూడా దుమ్ము దులుపుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి మరో యాక్షన్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే యాక్ష
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ ప్రణాళికలు వేసుకుటోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ ఇతర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న
మంగళవారం హాంకాంగ్లోని గ్రూప్ బాండ్ హోల్డర్లకు అదానీ మేనేజ్మెంట్ ఆ ప్లాన్లను అందించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్
Poco C55 Sale in India : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో Poco C55 బడ్జెట్ ఫోన్ సేల్ మొదలైంది. బడ్జెట్ ఫోన్ కావాలనుకునే యూజర్లు Flipkart ద్వారా ఈ పోకో C5 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇది 4G డివైజ్ అని గుర్తుంచుకోండి.
మార్చి 5న భైంసాలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి అనుమతించేలా చూడాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షరతులతో ర్యాలీ నిర్
గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.