Telugu » Latest News
Next iPhone SE 4 Launch : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగండి. ఆపిల్ ఐఫోన్ కొత్త మోడల్ 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. ఆపిల్ iPhone SE 4 ప్రొడక్టును రీబ్రాండెడ్ వెర్షన్ ప్రవేశపెడుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జే
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
Attack On Bairi Naresh : హన్మకొండలో పోలీస్ వాహనంలో ఉండగానే బైరి నరేశ్ పై దాడి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసు వాహనంలో బైరి నరేశ్ ను తరలిస్తుండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందా
అబూ ఉస్మాన్ అల్-కాశ్మీరీ అని కూడా పిలువబడే అహంగర్ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్లో జన్మించిన అతను ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండు దశాబ్దాలుగా వెతుకు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులతో పాటు యావత్ సినీ వర్గాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయో ప్రత్యేకంగ చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాల
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికన్ పాపులర్ టాక్ షో 'గుడ్ మార్నింగ్ అమెరికా'లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ టాక్ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్ మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఈ వ్యాఖ్యలు పై
New Honda Motorcycle : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్సైకిల్ (Honda Motorcycle), స్కూటర్ ఇండియా (Scooter India) నుంచి మార్చి 15న భారత మార్కెట్లోకి కొత్త 100cc హోండా మోటార్సైకిల్ను లాంచ్ వచ్చేస్తోంది.
తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.
అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ వో) పొడిగించింది. అర్హత ఉన్న ఈపీఎఫ్ వో సభ్యులందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.