Telugu » Latest News
మంగళవారం హాంకాంగ్లోని గ్రూప్ బాండ్ హోల్డర్లకు అదానీ మేనేజ్మెంట్ ఆ ప్లాన్లను అందించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నాటి నివేదిక నుంచి ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు 140 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే హిండెన్
Poco C55 Sale in India : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో Poco C55 బడ్జెట్ ఫోన్ సేల్ మొదలైంది. బడ్జెట్ ఫోన్ కావాలనుకునే యూజర్లు Flipkart ద్వారా ఈ పోకో C5 ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇది 4G డివైజ్ అని గుర్తుంచుకోండి.
మార్చి 5న భైంసాలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆర్ఎస్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ర్యాలీకి అనుమతించేలా చూడాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు షరతులతో ర్యాలీ నిర్
గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగ
మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ను జూలై 2003లో మార
సినిమాల్లో అమ్మాయిలకు ఏమన్నా జరిగితే హీరోలు వచ్చి ఫైట్ చేసే సన్నివేశాలు మన చూస్తూనే ఉంటాము. తాజాగా అటువంటి ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య..
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ
OnePlus 11R Sale in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వన్ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ (OnePlus 11R) భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఫిబ్రవరి 28 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది.
మహిళ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, మహిళ మాత్రం ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేసింది.