Telugu » Latest News
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాధాన్యం సముచితంగానే ఉన్నందున సీడబ్లూసీలో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్రంలోని ఒక కీలక నేత సైతం వీహెచ్, సీతక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాసింపేటలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని చెప్పారు. విద్యార్థులు కేవలం చదువులకే పరి
ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.
ఉల్లి ధరల పతనాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వినూత్న రీతితో నిరసన చేపట్టారు. మెడలో ఉల్లి దండలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. బుట్టల్లో ఉల్లిపాయలు తీసుకొచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లి దండలు వేసుకు
చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే కిన్ గాంగ్ మార్చి 2న హాజరు కానున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాంగ్ హాజరు గురించి చైనాకు చెందిన ఒక అధ
TSWREIS National Seminar: శాస్త్ర, సాంకేతికతలో జరుగుతున్న అభివృద్ధిని యువత అందుపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు చేస్తూ భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని విద్యావేత్తలు పిలుపునిచ్చారు.
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. భారత్లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తమిళ ఇండస్ట్రీలో హీరో శింబు ప్రేమ, పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా శింబు ప్రేమ గురించి తమిళ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. శింబు తన వీరాభిమానిని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అభిమాని శ్రీలంకకు చెందిన అమ్మాయి అని...
ఐస్ క్యూబ్స్ ను ఉపయోగటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద రుద్దుకోవాలి. ఈ పద్దతిని తరచూ అనుసరిస్తుంటే ఎఫెక్టివ్ గా ముఖంపై చెమటలను నివారించుకోవచ్చు.
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.