Home » 000 ventilators
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ శనివారం(మార్చి 28, 2020) న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్ ల తయారీ చేపట్టనుంది. ప్రాణాలను రక్షించే వైద్య పరికరాల కొరతను తీర్చటానికి నెలకు 10000 వెంటిలేటర�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్(COVID-19) మహమ్మారి వణికిస్తోంది. భారత్ లో కూడా చాపకింద నీరులా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో కరోనా కేసులు సంఖ్య 90దాటింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 400దాటింది. అయితే భారతదేశంలో ఉన్న 130కోట్లు కాగా,దేశ�