-
Home » 1.3BILLION POPULATION
1.3BILLION POPULATION
1000దాటిన కరోనా మరణాలు…వేగంగా స్పందించడం వల్లే 130కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా కంట్రోల్
April 29, 2020 / 05:46 AM IST
భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో �