Home » 1.7 crore viewership
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ క్రీజులో ఉన్నాడంటే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ చివరి ఓవర్లలో ధోనీ క్రీజులో ఉంటే సిక్సర్ల మోత ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో ధోనీ క్రీజులో ఉన్న సమయంలో జియో సినిమా యాప్�