-
Home » 10
10
డిగ్రీ పాసైన వారికి భారీ శుభవార్త.. 10,277 ఉద్యోగాలు.. రూ.50వేలకుపైగా జీతం.. ధరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
IBPS Recruitment : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి భారీ శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ..
తెలంగాణ జీపీవో రెండో విడత అర్హత పరీక్ష పూర్తి.. జులై 31 లోపు ఫలితాలు, పూర్తి వివరాలు
TG GPO Recruitment: తెలంగాణ గ్రామ పాలన అధికారుల నియామకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన రెండో విడత అర్హత పరీక్షను విజయవంతంగా నిర్వహించారు అధికారులు.
AP Govt: ఏపీలో కొత్తగా 10 మద్యం బ్రాండ్లు.. కాకపోతే కొంచెం కాస్ట్లీ గురూ!
కొత్తగా తీసుకురానున్న ఈ బ్రాండ్లలో తమిళనాడుకు చెందిన కంపెనీల బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థతో పాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు ఈ అనుమతు
China Covid- 19 : చైనాలో ఒక్కరోజే 10,729 కోవిడ్ కేసులు నమోదు .. లాక్ డౌన్ ఆంక్షల్లో 10 లక్షలమంది
కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచంలోఅన్ని దేశాలు కోలుకున్నాయి..కానీ కొవిడ్కు పుట్టినిల్లు అయినా చైనా మాత్రం మహమ్మారి కోరల నుంచి బయపడలేకపోతోంది. తాను తీసిన గొయ్యిలో తానే పడిన చందంగా అయిపోయింది డ్రాగన్ దేశం పరిస్థితి. ‘జీరో కోవిడ్’ పాలసీతో కోవి
Punjab ‘Tree Man’: 10 వేల మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు..ప్రాణావాయువు అందక మృతి!
ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలని తపన పడి..12 ఏళ్లుగా 10 వేలకు పైగా మొక్కలు నాటిన హరిత ప్రేమికుడు హరదయాళ్ సింగ్ ప్రాణవాయువు అందక మృతి చెందారు. పంజాబ్ కు చెందిన 67 ఏళ్ల హరదయాళ్ సింగ్ కరోనాతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు.
Exams Cancel : బెంగాల్లో 10, 12 తరగతుల పరీక్షలు రద్దు..
10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
కేంద్రం కొత్త స్కీమ్స్ : ఉద్యోగులకు వడ్డీలేకుండా రూ.10,000, ట్రావెల్ క్యాష్ వోచర్లు
special festival advance for government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. కరోనా దెబ్బతో మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు నిర్ణయించిన కేంద్రం… లీవ్ ట్రావెల్ కన్సీషన్ (LTC) క్యాష్ వోచర్,స్పెషల్ ఫెస్టివల్ �
AP Covid-19 Updates : ఏపీ కరోనా కథ మారింది.. రికవరీ కేసులే ఎక్కువ!
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కథ మారింది.. మహమ్మారి క్రమంగా కనుమరుగైపోతోంది.. రోజురోజుకీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. కరోనా నుంచి కోలుకునే రికవరీ కేసులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 56,569 కరోనా �
AP Covid-19 Updates : ఏపీలో 10,712 మంది డిశ్చార్జ్
AP Covid-19 Updates : కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా కోలుకుంటోంది.. రోజురోజుకీ కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకునే వారిసంఖ్యే అధికంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,712 మంది పూర్తిగా
భారత్పై చైనా మరో కుట్ర.. ప్రధాని, రాష్ట్రపతి సహా 10వేల మంది ప్రముఖల డేటాపై డ్రాగన్ కన్ను
భారతదేశంపై చైనా మరో కుట్రకు తెగబడింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటాపై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ప్రమఖులు, కీలక సంస్థలను చైనా లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సం�