Home » 10 Facts
మరో 9 కొత్త వందే భారత్ రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఈ సారి అధిక ప్రాధాన్యం లభించింది
1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్ఎస్యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొ
కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్డౌన్ను జూన్ 30 వరకు కేంద్రం శనివారం(30 మే 2020) పొడిగించింది. అయితే జూన్ 8 నుంచి కంటైన్మెంట్ జోన్లు కాని ప్రదేశాల్లో మాల్స్, రెస్టారెంట్లు మరియు మతపరమైన ప్రదేశాలను అనుమతించడంతో పాటు అనేక నియంత్రణ�