బంగారు గనిలో కార్మికుల మధ్య తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో దాదాపు 100మంది మృతి చెందారు.
60 ఏళ్లుగా ఎన్నడూ లేనంత వరదలతో సూడాన్ దేశం అల్లాడిపోయింది. ఈక్రమంలో మరో కష్టంతో తల్లడిల్లుతోంది. వింత వ్యాధితో ఇప్పటికే 100మంది చనిపోయారు.