Home » 100DAYS
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ యూకేలోని లండన్ నుంచి భారత్ కు మోటార్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర 100రోజుల పాటు 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్లు సాగనుంది
మోడీ 2.0 వంద రోజుల పాలన పూర్తి చేసుకోవడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఎటువంటి అభివృద్ధి లేకుండా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వానికి అభినందనలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. నిరంతర ప్రజాస్వామ్యం అణచివేత, ప్రభు�
దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు మే-23కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.ఎందుకంటే మళ్లీ ఐదేళ్ల వరకు ఇలాంటి రోజు రాదని.రాజకీయ పార్టీలు,నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆశక్తిగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.ఎవరు అధికార పక్�