Home » 104
అధికారం చేపట్టిన రోజు నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం జగన్, ఇప్పుడు అత్య�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవత్మాకమైన మార్పుల దిశగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను, పీహెచ్సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టి
108, 104 వాహనాలకు ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయోనన్న అధ్వాన్న పరిస్థితి నుంచి బయటపడ్డామని సీఎం జగన్ వెల్లడించారు. దాదాపు 1060 కొత్త వెహికల్స్ (108, 104) ప్రయాణం చేసి ప్రతి జిల్లాకు చేరుకుంటాయన్నారు. బెంజ్ సర్కిల్ రోడ్డుపై జెండా ఊపి ప్రారంభిస్తామని ప్రకటించ�