Home » 108 years
మూడు ఎకరాల భూమి కేసుకు సంబంధించి కోర్టు 108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. ఈకేసులో దావా వేసిన వ్యక్తి మునిమనుమడుకు ఈ ఆస్తి సంక్రమించింది.