Home » 10percent
Government allows 10% more domestic flights కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ అన్లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లగా పుంజుకుంటుంన్నాయి. ప్రజ�
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
భారతీయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019లో భారతదేశంలోని ఉద్యోగులు రెండెంకల జీతాన్ని అందుకోనున్నారని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కార్న్ ఫెర్రీ రిపోర్ట్ అంచనా వేసింది. ఆర్థికవ్యవస్థలో వేగంగా జరుగుతున్న వృద్దే దీనికి కారణమని తెలిపింది. 2018లో జీతాల ప
ఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల పేదలకూ రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆర్థికంగా వెనుకబడిన ఎగువ కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్ల�