Home » 10states
Voting begins for the by-election in 54 Assembly seats 10రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు ఇవాళ(నవంబర్-3,2020) పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 7స్థానాలకు,ఒడిషాలోని 2స్థానాలకు,నాగాలాండ్ లోని 2స్థానాలకు,కర్ణా�
దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. కొవిడ్ కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 80పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, గడిచిన 24గంటల్లో 86,508 కేసులు నమోదు కాగా… నమోదయిన కేసుల్లో 75శాతానికి పైగా 10రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనా�
కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం(ఆగస్టు-11,2020) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్లాక్3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్,