Home » 10th students
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 విద్యా సంవత్సరం కోసం కీలక మార్పులు చేసింది. 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్ ను ప్రకటించడంతోపాటు..
ఇటీవల ఏపీ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన విషయం విధితమే. ఉత్తీర్ణతశాతం తక్కువగా నమోదు కావటంతో సుమారు 2లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపికబురందించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.
పరీక్షలు జరుగుతాయా? లేదా?
సంక్షేమ హాస్టళ్లలో టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత సంవత్సరం నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి మరింత శ్రద్ధతో వీటిని నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలకు ఉపక్రమిస్తోంది. పండు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం
విద్యార్ధులకు చిన్న వయస్సు నుంచే కంప్యూటర్ జ్ణానాన్ని అందించాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని పొడిగించి రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, దాని అనుబంధ స్కూళ్లలో 9,10వ తరగతి చదివే విద్య�