Home » 11 Killed
నాగాలాండ్లో ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు.
బెంగళూరు, రాజస్థాన్ లలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో...18 మంది మృతి చెందారు.
ఈజిప్టులో ఘోరం జరిగింది. రైలు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా..వందలాదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర కైరోలోని బన్తాలో ప్యాసెంజర్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం తలెత్తింది. దేశ రాజధాని కైరో నుంచి మన్సౌరాకు వెళ్తున్న సమయంలో టోక్ అనే ప�
UP Accident ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లా రవెనెలో అదుపు తప్పిన డీసీఎం వాహనం లోయలోకి దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకు�
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్ ఒకదానినొకటి బ�
దేశ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. పూణెలో కురిసిన కుండపోవత వానకు ఆ సిటీ మునిగిపోయింది. ఇల్లు కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. పూణెలో భారీ వర్షాల�