మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.
రష్యాలోని ఓ పాఠశాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కజాన్ మేయర్ ఎనిమిది మంది చనిపోయారని చెబుతుంటే..రష్యా మీడియా మాత్రం 11మంది అని చెబుతోంది. ఈ కాల్పుల్లో మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు.