-
Home » 12
12
Google Layoffs 12,000 Employees : 12,000 మంది గూగుల్ ఉద్యోగుల తొలగింపు..క్షమాపణలు చెప్పిన సీఈవో సుందర్ పిచాయ్
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో దిగ్గజ కంపెనీలే వేలాదిమంది ఉద్యోగులను తొలగించేసుకుంటున్నాయి. భారం దింపేసుకుంటున్నాయి. ఇదే బాటలో నడిచింది ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా స
Ram Nath Kovind: రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసిన రామ్ నాథ్ కోవింద్.. కొత్త నివాసం ఎక్కడంటే
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివసమైన రాష్ట్రపతి భవన్ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి కొత్త నివాసానికి చేరుకున్నారు. ఇకపై కుటుంబంతో కలిసి 12, జన్పథ్లోనే ఉంటారు.
Covid-19 Cases: భారత్లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..
భారత్లో కోవిడ్(covid-19) ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటూ రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కో�
Guinness Record: జడతో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించిన భారత్ మహిళ
జడతో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించింది భారత్ మహిళ ఆశారాణి. ఐరన్ క్వీన్ అనే బిరుదు సాధించింది.
Corona Update: కేరళలోనే ఎక్కువగా కరోనా కేసులు.. భారత్లో తగ్గుముఖం!
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి.
మే-4 నుంచి సీబీఎస్ఈ 10,12తరగతుల ఎగ్జామ్స్
CBSE విద్యార్థులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ ని ఇవాళ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. జూన్-7న 10వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. జూన్-11న 12వ
భారత్ లో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసు�
లక్నో కంటోన్మెంట్ మసీదులో దాక్కున్న 12మంది జమాత్ సభ్యులు
ఉత్తరప్రదేశ్లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు.