Home » 12 people
ఇష్టానుసారంగా దాడిచేస్తున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే హడలిపోయే పరిస్థితికి భయపెతున్నాయి.
నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
ఒకవైపు ఒమిక్రాన్ ప్రభావంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కరోనాకు సంబంధించి మరో కొత్త వేరియంట్ కంగారు పెట్టేస్తోంది.
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.