Home » 14 dead
వర్షంతో పాటు పడిన పిడుగులకు వ్యవసాయం చేసుకునే రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ వర్షమే కదానుకుని పొలాల్లో పనులు చేసుకుంటుంటడగా పిడుగు పడి చనిపోయారు.
కొలంబియాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయాలయ్యారు.
కర్ణాటక ధార్వాడ్ లో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది.