Home » 14 passengers
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో ఘోరం జరిగింది. నాలుగు బస్సులను నిలిపివేసి ప్రయాణీకులకు బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం వారిని ఘోరంగా చంపేశారు. కరాచీలోని పోర్ట్ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సు�