14 people

    Road Accident : పెళ్లికి వెళ్తుండగా జీపు బోల్తా

    December 11, 2022 / 01:29 PM IST

    వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తుండగా జీపు బోల్తా పడింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు కొత్తకోట సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి

    November 11, 2020 / 08:55 PM IST

    new corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,405 సాంపుల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కు చేరింది. కొత్తగా 14 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 6828కి చేర

    భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్..భర్త ఏం చేశాడో తెలుసా ?

    July 30, 2020 / 10:48 AM IST

    తన భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న ఆ భర్త..ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు రూ. 100 కోట్లు కట్టాలంటూ..ఆ బాయ్ ఫ్రెండ్స్ కు నోటీసులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రెండు వారాల్లో కట్టకపోతే..చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆ భర్త హెచ్చరిం�

    కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం : 15 మంది మృతి

    May 11, 2019 / 01:27 PM IST

    ఏపీ స్టేట్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మే 11వ తేదీ మధ్యాహ్నం వెల్దుర్తి క్రాస్ రోడ్డు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. 15 మంది చనిపోయారు. మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రాస్ రో�

10TV Telugu News