1490

    కరాళ నృత్యం : 1490కి చేరిన కరోనా మృతులు 

    February 14, 2020 / 05:16 AM IST

    కరోనా (కోవిద్ 19) వైరస్ సోకి మృతి చెందేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో  ప్రపంచ వ్యాప్తంగా 1490కి మృతుల సంఖ్య పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా 28 దేశాలకు విస్తరించింద�

10TV Telugu News