-
Home » 15 hundred crore
15 hundred crore
మనీ సర్క్యులేషన్ స్కామ్..రూ.1500 కోట్ల మోసం : కంపెనీ డైరెక్టర్లు సహా 24 మంది అరెస్ట్
March 6, 2021 / 07:18 PM IST
మహానగరంలో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భాగ్యనరం కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితుల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్ను.. సైబరాబాద్ ఎకనామకిల్ ఆపన్స్ వింగ్ బయటపెట్టింది.