15 miners missing  

    మేఘలాయ ర్యాట్ హోల్ : మిరాకిల్ జరిగేవరకూ ఆపొద్దు!

    January 11, 2019 / 11:37 AM IST

    మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ (ఇరుకు సొరంగం)లో చిక్కుకుపోయిన 15 మంది మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.

10TV Telugu News