-
Home » 15 months
15 months
ఎక్సైజ్ సుంకం.. 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంపు
March 15, 2020 / 07:39 AM IST
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్పై రూ. 11.77, లీటరు డీజిల్పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.