Home » 1500 People
కోతి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్ జిల్లాలోని దలుపురా గ్రామంలో డిసెంబర్ 29న కోతి అంత్యక్రియలు నిర్వహించారు.
ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న ప్రత�