-
Home » 16 Evacuees
16 Evacuees
Afghanistan Evacuees: అప్ఘానిస్తాన్ నుంచి ఇవాళ ఢిల్లీకి వచ్చినవారిలో 16మందికి కరోనా
August 24, 2021 / 08:03 PM IST
అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.